archiveOFFICERS HANDED OVER THE OCCUPIED TEMPLE LANDS FROM LAND GRABBERS IN VISHAKHA

News

ఆక్రమణలోని దేవస్థానం భూమి స్వాధీనం

గత కొన్నేళ్లుగా అన్యాక్రాంతమై వున్న సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిని దేవస్థానం అధికారులు నేడు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నగరంలోని మాధవధార వద్ద సర్వే నంబర్ 47/1లో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆరెకరాల భూమి ఉంది....