archiveOdissa

News

పూరీ ఆలయంలో తవ్వకాలు

పూరీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్‌ మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో మెటల్‌ డిటెక్టర్ల సాయంతో...
News

పోలీసుల అదుపులో దేశద్రోహులు!

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌లో ఉన్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్టు...