పూరీ ఆలయంలో తవ్వకాలు
పూరీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్ మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో మెటల్ డిటెక్టర్ల సాయంతో...

