ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభం
- విశాఖ శారదా పీఠాధిపతుల చేతుల మీదుగా ఉద్ఘాటన - ప్రారంభోత్సవానికి హాజరైన ఒడిశా సీఎం, ఏపీ గవర్నరు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల...

