భారత్ లో పెరగనున్న వైద్యుల సంఖ్య.. 2024 నాటికి వెయ్యి మందికి ఒక వైద్యుడు.. వెల్లడించిన నీతి ఆయోగ్
భారత్ లో వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులు రానున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ అన్నారు. దేశంలోని ప్రతి 1000మందికి ఓ వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని 2024 నాటికి అందుకోగలమని ధీమా వ్యక్తం చేశారు....
