ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?
విచారణకు ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక...