archive#Nirmala

News

బడ్జెట్​పై కేంద్రం కసరత్తు.. పారిశ్రామికవేత్తలతో నిర్మల భేటీ

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​పై కసరత్తులు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ సహాయ మంత్రులు పంకజ్​ చౌదరీ, భగవత్​ కిషన్​రావ్​,...