కాశీ అభివృద్ధి దేశానికే ఆదర్శం
మేయర్ల మీట్లో ప్రధాని వెల్లడి వారణాసి: 'న్యూ అర్బన్ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా మేయర్స్ కాన్ఫరెన్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత...
