‘ఏక భారత్.. శ్రేష్ఠ భారత్’కు సిక్కు సంప్రదాయాలు సజీవ నిదర్శనం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచంపై నవ భారత్ తనదైన ముద్ర వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాల విషయంలో సిక్కు జాతి బలమైన పాత్ర పోషిస్తోందని ఉద్ఘాటించారు. దిల్లీలోని తన నివాసంలో శుక్రవారం ఆయన సిక్కు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ...
