ఢిల్లీకి కాలుష్యం పోటు!
వాహనాల వినియోగం తగ్గించకుంటే ముప్పు హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి కాలుష్యం పోటు తగులుతోంది. తక్షణం అక్కడి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించకుంటే ముప్పు తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం కావడంతో కాలుష్యంతో మిళితమైన పొగమంచు...
