నేపాల్ విమాన ప్రమాదంలో మొత్తం 72మంది మృతి… కూలడానికి కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందంటే?
నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జనవరి 15వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. యతి ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో 72 మంది...
