archiveNEP

News

ఎన్ఈపీ అమలు పై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమావేశం

* దేశ సమగ్రత, సమానత్వం, అనుసంధానత కోసమే జాతీయ విద్యా విధానమని వెల్లడి సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. పాఠశాల విద్యార్థులు సాంకేతికతకు...
News

ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే ఉంటే బాగుంటుంది : విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

స్కూల్ చిన్నారులకు ఇంగ్లీష్ మీడియం (ఆంగ్లమాధ్యమం)లో బోధన చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున...
News

విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు

విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి. మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ...
News

కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన సాగాలి : ప్రధాని మోడీ

పాఠశాలల్లో బోధన భాషపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీమరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాతృ భాషలోనే బోధించడం వల్ల విద్యార్థులు విషయాలను సులువుగా అర్ధం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని స్పష్టం చేశారు. మార్కుల జాబితానే విద్యార్థులకు 'ప్రెజర్‌ షీట్‌', తల్లిదండ్రులకు...
News

భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా బోధన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ...