అధికారుల నిర్లక్ష్యం.. పుష్కరిణిలో మునిగి భక్తుడు మృతి
సింహాచలం: అధికారుల నిర్లక్ష్యం వల్ల సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు...
