నిజాలు తెలుసుకుందాం – ఆయుష్ నడింపల్లి
హైదరాబాద్ ఖైరతాబాద్ లో గల విశ్వేశ్వరయ్య భవన్ లో ‘నేషనలిస్ట్ హబ్’ ఛానల్ ఆధ్వర్యంలో ‘స్వరాజ్య నుంచి సురాజ్య వరకు’ (SWARAJYA TO SURAJYA) అనే పేరుతో సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేకమంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఆంగ్లేయులు భారతీయుల...