వాస్తవధీనరేఖ వెంట భారత వాయుసేన విస్తరణ పనులు
జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం న్యూఢిల్లీ: లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపాన చాంగ్థాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్బీడబ్ల్యూఎల్) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర...
