ఆభరణాలను విక్రయించి ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు విరాళమిచ్చిన నాసిక్ మహిళ
మన సాయుధ దళాలకు సంఘీభావం తెలిపే క్రమంలో నాసిక్ కు చెందిన డాక్టర్ నిషిగంధ మొగల్ తన ఇరవై లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించి, ఆ మొత్తాన్ని భారత సైన్యానికి పంపారు. ప్రారంభంలో, ఆమె తన బంగారు ఆభరణాలను సాయుధ...
