అరేబియా తీరంలో భారత నౌకాదళం తనిఖీలు
పాక్ నుంచి రవాణా అవుతున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం న్యూఢిల్లీ: దేశ పశ్చిమ తీరంలో 763 కిలోల మాదక ద్రవ్యాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముందస్తు సమాచారంతో నార్కొటిక్...
