ఆంధ్రాలో హిందూ దేవాలయాల కూల్చివేత!
పాతపట్నం: ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలో జాతీయ రహదారి విస్తరణ పేరిట హిందూ దేవాలయాలను కూల్చివేశారు. దీంతో భక్తులు విలపించారు. కనీసం విగ్రహాలు బయటకు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని కోరినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. నరసన్నపేట నుండి ఒడిశాలోని మోహన్ ప్రాంతం...
