మదర్సాలో బాలికపై అష్రఫ్ అలీ షేక్ అఘాయిత్యం!
ముంబై: మదర్సాలో చిన్నారుల బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తే వారి పట్ల కామాంధుడిగా మారాడు. పదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నాలసోపరాలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మదర్సాలో పనిచేసే అష్రఫ్ అలీ షేక్(24) చిన్నారిని...
