అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం!
దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి రూపొందించిన 'ఎంవీ గంగా విలాస్'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా...
