ముస్లిం పండ్ల వ్యాపారాలను బహిష్కరించాలి
కర్ణాటకలో పెరుగుతున్న డిమాండ్ బెంగళూరు: కర్ణాటకలో పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కో ఆర్డినేటర్...
