దుర్గాదేవిని పూజించిన ముస్లిం నాయకురాలికి బెదిరింపులు!
అలీఘడ్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ ముస్లిం బీజేపీ నాయకురాలు తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని అలీఘడ్ నగర నివాసి అయిన బీజేపీకి నాయకురాలు రూబీ అసిఫ్...
