ఐసిస్ ఆన్లైన్ మ్యాగజైన్ పోస్టర్పై ఆగ్రహం!
భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్ఐఎస్’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై పడింది. ‘ఐసిస్’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్ ఆన్లైన్ ప్రచార మ్యాగజైన్లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాదు... హిందూ...
