కదిరిలోని చోరీ, హత్యకేసు నిందితుడు షఫీవుల్లా!
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య అనంతరం బంగారు నగలు దోచుకున్నాడు. ఘటన సమయంలో అడ్డొచ్చిన మరో మహిళపైనా నిందితుడు క్రూరంగా...
