archiveMumbai terror attacks

News

దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక

దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక...
News

దేశ భ‌ద్ర‌త‌పై ఎప్పుడూ శ్ర‌ద్ధ లేని యూపీఏ!

ముంబై ఉగ్రదాడిపై ‘మెతక వైఖరి’! త‌న పుస్త‌కంలో వెల్ల‌డించిన కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ ముంబై: ముంబై ఉగ్ర‌దాడుల(2008, సెప్టెంబ‌ర్ 26)పై నాడు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’ ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత,...