archive#Mumbai Anti-Narcotics Cell

News

గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్​ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్​లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు. నిఘా వర్గాల...