గుజరాత్లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం
గాంధీనగర్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు. నిఘా వర్గాల...
