ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు
భాగ్యనగరం: ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయాసంతో ఉన్న ములుగు సిద్ధాంతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు....
