archive#Muchhinthal

News

సమతా స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుం పెంపు

ఉదయం 11 నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య దర్శనానికి అనుమతి ముచ్చింతల్‌: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రంలో సందర్శకుల ప్రవేశ రుసుముల ధరలు పెంచారు. ఇప్పటివరకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 వసూలు చేస్తుండగా.. ఇకపై పెద్దలకు...
News

ఘనంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు

భాగ్య‌న‌గ‌రం: ముచ్చింతల్‌లో రామానుజ చార్యుల సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు సోమవారం ముగియటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. వేడుకల్లో చివరిరోజైన సోమవారం...