జనగాంలో బయటపడిన అరుదైన విగ్రహం
పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడిరది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ,...
