హింసను వెంటనే విడనాడాలి.. పుతిన్ను కోరిన మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితుల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్ను మోదీ కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని...
