జమ్మూకశ్మీర్లో జీ-20 సమావేశం
మోడీ సర్కార్ నిర్ణయం హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు వ్యతిరేకిస్తున్న పాక్, చైనా న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది....

