ఆంధ్రాలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల నాలుగోతేదీన ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 9.20 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి 10.10 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10.50 గంటలకు ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం...
