చెత్త వేశారని ఇరుగుపొరుగు వారిపై దాడి!
ఉత్తరప్రదేశ్: మీర్జాపూర్లో అబ్దుల్, అతని కుటుంబ సభ్యులు.. తమ ఇంటికి దగ్గర్లో చెత్త వేస్తున్నారని ఇరుగుపొరుగు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ షాకింగ్ సంఘటనలో, అబ్దుల్ అనే కోపోద్రిక్తుడైన వ్యక్తి.....
