archiveMinorities must exercise population control – Assam CM

News

మైనారిటీలు జనాభా నియంత్రణ పాటించాలి – అస్సాం సీఎం

పేదరికాన్ని తగ్గించాలంటే జనాభాను నియంత్రించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. తగినంత వరకు కుటుంబ నియంత్రణ విధానాన్ని అనుసరించాలని మైనారిటీలను కోరారు. శాసన సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 30 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం...