ఆఫ్ఘనిస్థాన్ కి చెందిన హిందువులు మరియు సిక్కులను కూడా భారత్ కు తీసుకువస్తాం – హోమ్ శాఖ సహాయ మంత్రి
ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులందరినీ ఆఫ్ఘన్ జాతీయులైన హిందువులు మరియు సిక్కులతో సహా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. హాజీపూర్ లో జరిగిన ఒక బిజెపి కార్యక్రమాన్ని...
