విమాన ప్రయాణికుడికి వైద్య సేవలందించిన భాజపా మంత్రి, ఎంపీలు
విమానంలో అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరద్, భాజపా ఎంపీ డాక్టర్ సుభాష్ భామరె చికిత్స చేశారు. ఈ ఘటన ఢిల్లీ - ఔరంగాబాద్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయం...
