వ్యాక్సినేషన్లో మళ్లీ భారత్ రికార్డ్!
మధ్యాహ్నం వరకు కోటి డోసుల పంపిణీ న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్లో భారతదేశం మళ్లీ రికార్డ్ సాధించింది. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు కోటి డోసులు విజయవంతంగా పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా...
