ఆలయాల్లోని క్షురకులకు కనీస వేతనం చెల్లించాలి
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఘెరావ్ చేసిన నాయీ బ్రాహ్మణులు విజయవాడ: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఘోరావ్ చేశారు. మాజీమంత్రి వెలంపల్లి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ విజయవాడ గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిషనరేట్...
