అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసిన భారత సైన్యం కశ్మీర్: వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం అయింది. జమ్ములోని భగవతినగర్ యాత్రి నివాస్ నుంచి 4,020 మంది భక్తులతో 110 వాహనాలు గట్టి...

