అసొం-మేఘాలయ వివాదం.. పెట్రోల్ కోసం కి.మీల మేర జనం బారులు..
గువాహటి: అసొం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ 'ది అస్సాం పెట్రోలియం మజ్దూర్ యూనియన్' ప్రకటించడంతో అక్కడి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోలు బంకులవైపు పరుగులు తీశారు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే...


