archive#MEA

News

ఆఫ్గాన్ భూకంప బాధితులకు 27 టన్నుల సహాయ సామ‌గ్రి

న్యూఢిల్లీ: అఫ్గాన్‌ ప్రజలకు ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామని భారత్‌ పేర్కొంది. అఫ్గాన్‌కు రెండు విమానాల ద్వారా 27 టన్నుల సహాయ సామగ్రిని పంపించినట్టు భారత విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) వెల్లడించింది. అందులో అత్యవసర వస్తువులైన టెంట్లు, దుప్పట్లు, నిద్రపోవడానికి ఉపయోగపడే చాపలు...
News

కశ్మీర్ అంశంపై ‘ఇస్లామిక్’ ఆరోపణలకు భార‌త్ నిప్పులు!

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత దేశంపై ఇస్లామిక్ సహకార సంఘం నిరాధార వ్యాఖ్యలు చేసిందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు, వక్రీకరణల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గురువారం...