ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర…నిందితుల అరెస్ట్!
పాట్నా: సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి...
