ఆర్.ఎస్.ఎస్కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్)కు పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసే అధికారం, హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని చెప్పిన కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ...
