ఝార్ఖండ్ లో మావోయిస్టుల దుశ్చర్య… వంతెన, సెల్ టవర్ల పేల్చివేత
ఝార్ఖండ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గిరిధ్ జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని వంతెనను పేల్చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ ను పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని కరపత్రాలు లభ్యమయ్యాయి....
