రాఘవేంద్రస్వామి మఠానికి వెండి సింహాసనం బహూకరణ
కర్నూల్ జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి విలువైన వెండి సింహాసనాన్ని కర్ణాటకలోని వరణాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ ధర్మాధికారి డా. భీమేశ్వర జోషి విరాళంగా ఇచ్చారు. అదే విధంగా వెండితో తయారు చేసి బంగారు పూత, రత్నాలతో పొదిగిన స్వర్ణ కిరీటాన్ని...

