archive#MANTRALAYAM

News

రాఘవేంద్రస్వామి మఠానికి వెండి సింహాసనం బహూకరణ

కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి విలువైన వెండి సింహాసనాన్ని కర్ణాటకలోని వరణాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ ధర్మాధికారి డా. భీమేశ్వర జోషి విరాళంగా ఇచ్చారు. అదే విధంగా వెండితో తయారు చేసి బంగారు పూత, రత్నాలతో పొదిగిన స్వర్ణ కిరీటాన్ని...
News

ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

* రథంపై ఊరేగిన యతితీర్థులు మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తరారాధనోత్సవంలో భాగంగా మహా రథోత్సవాన్ని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరాయలను శ్రీరామచంద్రమూర్తి రూపంలో అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ...