మణిపూర్లో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి
మణిపూర్: ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ మణిపుర్లో నిర్మిస్తోంది. జిరిబామ్-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఇది ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ పిల్లర్గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది. 111 కిలోమీటర్ల...