మణిపూర్లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం!
కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు నితీష్ కుమార్కు ఎదురు దెబ్బ మణిపూర్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు మణిపూర్లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ...
