archiveMangalagiri

News

కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ

విజయవాడ: రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది....
News

వ‌చ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ

అనంతపురం: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్టు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే...
News

వినియోగంలోకి రానున్న మంగళగిరిలోని చీకటి కోనేరు

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు....