అమెరికాలో గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం
తీవ్రంగా ఖండించిన భారత్ న్యూయార్క్: అమెరికాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. న్యూయార్క్లో జరిగిన ఈ ఘటనను అక్కడ నివసిస్తున్న భారతీయులతో పాటు భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన...
