మహారాష్ట్ర : గిరిజన మహిళను మతం మార్చే యత్నం – నలుగురిపై కేసు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో ఓ గిరిజన మహిళను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినందుకుగానూ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరావలిలోని తాలవపాడలో నివాసముంటున్న 50 ఏళ్ల మహిళను ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు...
