archive#Madhya Pradesh #National News

News

హనుమన్ శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాన నిందితుడితో సహా 9 మంది అరెస్టు

మధ్యప్రదేశ్‌లోని గుణలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నైల్‌గంజ్ ఏరియాలో హనుమాన్ జయంతి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పోలీసు బలగాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఒక మసీదుకు సమీపంలో రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన...
News

జీహాదీల ఆటకట్టించాలంటే హిందూ అమ్మాయిలు ఇలా చేయాలి – విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి

విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో దువ్వెన, లిప్‌స్టిక్‌కు బదులుగా కత్తి ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఇందువల్ల జీహాదీలు వారి వద్దకు రాలేరని అమ్మాయిలకు హితవు పలికారు. జీహాదీల ఆట...